భారత్, చైనా మధ్య నిలిచిపోయిన ద్వైపాక్షిక చర్చలను తిరిగి ప్రారంభించాలని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ కోరారు. ఇరు దేశాలు పరస్పర సహకారం పెంచుకుంటూ వివాదాస్పద అంశాలపై సంభాషణను వేగవంతం చేయాలని ఆయన సూచించా...