భారత్ ఫోర్జ్తో ఏపీ ఒప్పందం.. తొలి ప్రైవేట్ మెరైన్ గ్యాస్ టర్బైన్ యూనిట్
భారత్ ఫోర్జ్ సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. దేశంలోనే తొలి ప్రైవేట్ మెరైన్ గ్యాస్ టర్బైన్ తయారీ యూనిట్ను ఏపీలో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. రక్షణ రంగంలో ఇది కీలక ముంద...