అమ్మోనియా గ్యాస్ లీక్ మృతుల సంఖ్య 10కు చేరింది.. ఒడిశా యువ కార్మికుడు మృతి
తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో సముద్ర ఆహార ప్రాసెసింగ్ యూనిట్లో జరిగిన అమ్మోనియా గ్యాస్ లీక్ ఘటన మరింత విషాదకరంగా మారింది. చికిత్స పొందుతున్న 18 ఏళ్ల ఒడిశాకు చెందిన కార్మికుడు మృతి చెందడంతో మరణాల ...