ఒమన్ తీరంలో మృతి చెందిన విశాఖ చీఫ్ ఇంజనీర్కు చంద్రబాబు నివాళి.. కుటుంబానికి అండగా ఉంటామని హామీ
ఒమన్ తీర ప్రాంతంలో జరిగిన క్షిపణి దాడిలో ప్రాణాలు కోల్పోయిన విశాఖపట్నానికి చెందిన చీఫ్ మెరైన్ ఇంజనీర్ పట్నాల సురేష్ మృతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి N. Chandrababu Naidu తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశార...