బ్లాక్మెయిల్ ఆరోపణలు వెలుగులోకి, దర్యాప్తు కొనసాగింపు
ఆంధ్రప్రదేశ్లో సంచలనం రేపిన జత్వానీ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో తాజాగా వెలుగులోకి వచ్చిన దర్యాప్తు వివరాల ప్రకారం, పారిశ్రామికవేత్త కుక్కల విద్యాసాగర్ నుంచి రూ.1.31 కోట్లు బ్లాక్...