ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో రూ.1,000 కోట్ల అప్పు.. ఆర్బీఐ వేలం ద్వారా నిధుల సమీకరణ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి రుణాలు సమీకరించింది. ఆర్బీఐ నిర్వహించిన ప్రభుత్వ సెక్యూరిటీల వేలం ద్వారా రూ.1,000 కోట్ల అప్పు తీసుకుంది. ఈ రుణానికి 13 ఏళ్ల చెల్లింపు గడువు ఉండగా, 7.56 శాతం వడ్డీ రేటు ...