మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో ఉన్న భోజ్శాల–కమల్ మౌలా మసీదు సముదాయానికి సంబంధించిన దీర్ఘకాలిక వివాదంపై సుప్రీంకోర్టు కీలక మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న తాత్కాలిక వ్యవస్థను యథాతథ...