ఆంధ్రప్రదేశ్ సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి, మాజీ ఎంపీ ముద్రగడ పద్మనాభం (73) కన్నుమూశారు. కొంతకాలంగా కిడ్నీ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఇట...