ఎన్డీఏ పాలనలో రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. రాష్ట్రాన్ని పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన ...