ఈ ఏడాది నైరుతి రుతుపవనాల కాలంలో ఎల్నినో ప్రభావం భారత్పై కనిపించే అవకాశముందని భారత వాతావరణ శాఖ తెలిపింది. సెప్టెంబర్ వరకు ఈ పరిస్థితులు కొనసాగే అవకాశమున్నట్లు ఐఎండీ అధికారులు పేర్కొన్నారు. వ్యవసాయం, ...