అడ్డతీగలలో కరోనా, వర్షాకాల వ్యాధులపై అవగాహన సదస్సు
పోలవరం జిల్లా అడ్డతీగల సామాజిక ఆరోగ్య కేంద్రంలో కరోనా మరియు వర్షాకాల వ్యాధులపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ పి. మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బాల వైద్య నిపుణులు డాక...