ఏపీలో ఉష్ణోగ్రతల భీకర రూపం.. 47 డిగ్రీలకు చేరే అవకాశం
ShortLines
📰 NEWS  ·  shortlines.in

ఏపీలో ఉష్ణోగ్రతల భీకర రూపం.. 47 డిగ్రీలకు చేరే అవకాశం

ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు మరింత తీవ్రరూపం దాల్చుతున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 47 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా కోస్తా జిల్లాలు, రాయలస...